Tuesday, November 8, 2016

మరోసారి మహాశాంతి యాగం వాయిదా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా... నవంబర్ 10వ తేది జరగవలసిన మహా శాంతియాగం వాయిదా వేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చిన సామాన్య ప్రజానీకం తిరిగి వెళ్లేంతవరకు ఖర్చుపెట్టవలసిన డబ్బులలో 500 మరియు 1000 రూపాయల కాగితాలు రద్దు అయిన కారణంగా, వారు ఇబ్బందులకు గురికాగలరు.  కాబట్టి ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తిరిగి ఇంటికి చేరేంతవరకు ఆర్ధిక లావాదేవీలలో ఇబ్బందులు ఉన్నాయి కనుక, అలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం వాయిదా వేయబడినది. ఈ విషయాన్ని దయచేసి మీ బంధు, మిత్రాదులకు తెలియచేయవలసినది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.